అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ నీ కలిసిన అయ్యా రక యువజన సంక్షేమ సంఘం సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇందులో అయ్యారక కార్పొరేషన్ ఉంది అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ సతీమణి రాజేశ్వరి కి కేటాయించారు ఆమెకు అభినందనలు తెలపడానికి విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం పరిధి కొత్తవలస ప్రాంతానికి చెందిన అయ్యారక యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలిసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యారక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రీ శ్రీను అయ్యారక సంక్షేమ సంఘం అధ్యక్షులు బంగారు రమేష్ ప్రధాన కార్యదర్శి కర్రీ దేవుడు బాబు కోశాధికారి లంక ఈశ్వర్ రావు ఉపాధ్యక్షులు దన్నిన రవి కుమార్ పెదిరెడ్ల శ్రీను వాసు అధికార ప్రతినిధి పెదిరెడ్ల పాత్రుడు సహాయ కార్యదర్శి పేదరెడ్ల రాజేష్ లంక నరసింహారావు లంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


Popular posts
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
<no title>
Image
జాతీయ పత్రికా దినొీత్సవం సందర్బంగా డా..బి.ఆర్.అంబేద్కర్ యుానివర్సటి లొీ వైస్ చాన్సలర్ డా..కుాన రాంజీ గారు,జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి యల్.రమేష్ గారు,మీడియా జె.ఎ.సి.కన్వనర్ యస్.జొీగినాయడు గారు మరియు ప్రొఫసర్స్ చేతుల మీదగా చీరు సత్కరం...జరగింది
Image
<no"స్నేహ"ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శృంగవరపుకోట స్నేహ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11 వతేది బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు తెలిపారు . సోమవారం ఉదయం పి.ఆర్. షటిల్ కోర్ట్ ఆవరణలో నిర్వహించిన స్నేహ స్వచ్చంద సంస్థ సర్వసభ్యసమావేశంలో సంస్థ రాబోయే రెండునెలలలో చేయతలపెట్టిన కార్యాక్రమాలగురుంచి చర్చించడం జరిగింది .ఈనెలలో 6వ తేదీన మామిడిపల్లి (ఎస్.కోట)లో కరోనా (కోవిడ్-19) పై ప్రజల్లో చైతన్యం తేవడానికి ఒక కార్యక్రమం, అలాగే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రక్తసేకరణ అవసరం ఉందిఅని ఈనెల 11వ తేదీన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేయాలని సభ్యులందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు వెంకటరావు తెలిపారు .ఈ సందర్భంగా ఈనెల 21,22 తేదీలలో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఉత్తరాంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ పోటీలలో పి.ఆర్.షటిల్ కోర్ట్ సభ్యులు ద్వితీయ స్థానం సాధించి 30 వేల రూపాయలు ,కప్పు సాధించారు వారిని స్నేహ స్వచ్చంద సంస్థ,మరియు పి.ఆర్. షటిల్ కోర్ట్ సభ్యులు అధ్యక్షకార్యదర్సులు వెంకట్రావు,సుబ్బారావు ,చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు సభ్యులు రామకృష్ణ, గంగాభవని,డా,,వేణు ,డా ,,వరలక్ష్మి ,ప్రకాష్,మురళి,శ్రీను ,రాజు,తిరుపతిరావు ఇతరసభ్యులు అభినందించారు. title>
Image
<no title>
Image